20 ఏళ్ల తర్వాత భారత మామిడికి జపాన్ షాక్.. అసలు అధికారులు ఏమి గుర్తించారు?
జపాన్ ప్రభుత్వం 20 ఏళ్ల తర్వాత భారత మామిడి పండ్ల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. VHT కేంద్రాల్లో కీటక నియంత్రణ మరియు భద్రతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో Alphonso, Kesar, Banganapalli వంటి ప్రముఖ మామిడి రకాల ఎగుమతులు ప్రభావితమయ్యాయి. రైతులు, ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది.