దావూద్ IPLను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడా? లలిత్ మోదీ సంచలన ఆరోపణలు

IPL వ్యవస్థాపకుడు లలిత్ మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దావూద్ ఇబ్రహీం మరియు బెట్టింగ్ సిండికేట్‌లు IPLపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు.