Quad సమావేశంలో భారత్కు భారీ విజయం.. అమెరికాతో క్రిటికల్ మినరల్స్ ఒప్పందం!
Quad విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్కు భారీ దౌత్య విజయంగా భావిస్తున్న కీలక ఒప్పందం కుదిరింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కలిసి India-U.S. Critical Minerals Framework పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అత్యంత కీలక ఖనిజాల రంగంలో భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ … Read more