ఇరాన్ నుంచి మోదీకి అధికారిక ఆహ్వానం.. ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతారా?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? భారత్-ఇరాన్ సంబంధాలపై దీని ప్రభావం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.